స్వర్ణ ప్యాలస్ ప్రమాద ఘటనకు సంబంధించి డాక్టర్ రమేష్ బాబుపై కేసు వ్యవహారంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. రమేష్ బాబుపై తదుపరి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. కేసు దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వానికి సుప్రీం అనుమతినిచ్చింది. డాక్టర్ రమేష్ బాబును అదుపులోకి తీసుకోకుండా విచారించాలని ఆదేశించింది. రమేష్ బాబు కూడా దర్యాప్తుకు సహకరించాలని సూచించింది.
Also Read :
అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి కరోనా పాజిటివ్
విషాదం : చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్