స్పీకర్ ఎదుట హాజరైన రెబల్ ఎమ్మెల్యేలు!

| Edited By:

Jul 11, 2019 | 8:45 PM

కర్ణాటక అసెంబ్లీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. 11 మంది రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట హాజరయ్యారు. రాజ్యాంగాన్ని అనుసరించే నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. నేను ఎవరిని రక్షించడం లేదు వ్యతిరేకించడం లేదని ఆయన తెలిపారు. నాపై కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని రమేష్ వివరించారు.  రాజీనామాల విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తామన్నారు. స్పీకర్‌ కార్యాలయానికి గౌరవం తెచ్చేలా వ్యవహరిస్తామని తెలిపారు. నాకు నేను సంతృప్తి చెందినప్పుడే రాజీనామాలు ఆమోదిస్తానని రమేష్ అన్నారు. […]

స్పీకర్ ఎదుట హాజరైన రెబల్ ఎమ్మెల్యేలు!
Follow us on

కర్ణాటక అసెంబ్లీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. 11 మంది రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట హాజరయ్యారు. రాజ్యాంగాన్ని అనుసరించే నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. నేను ఎవరిని రక్షించడం లేదు వ్యతిరేకించడం లేదని ఆయన తెలిపారు. నాపై కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని రమేష్ వివరించారు.  రాజీనామాల విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తామన్నారు. స్పీకర్‌ కార్యాలయానికి గౌరవం తెచ్చేలా వ్యవహరిస్తామని తెలిపారు. నాకు నేను సంతృప్తి చెందినప్పుడే రాజీనామాలు ఆమోదిస్తానని రమేష్ అన్నారు. తాజాగా కాంగ్రెస్ తన పార్టీ  ఎమ్మెల్యేలకు విప్ జారీచేసింది.