South Central Railway: రైల్వే ప్రయాణీకులు శుభవార్త.. లింగంపల్లి-విశాఖ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్..

|

Dec 31, 2020 | 2:41 PM

South Central Railway: సంక్రాంతి సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే లింగంపల్లి-వైజాగ్ ...

South Central Railway: రైల్వే ప్రయాణీకులు శుభవార్త.. లింగంపల్లి-విశాఖ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్..
Follow us on

South Central Railway: సంక్రాంతి సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే లింగంపల్లి-వైజాగ్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది. జనవరి 10 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ స్పెషల్ ట్రైన్స్ నడవనుండగా.. ప్రతీ రోజూ సాయంత్రం 6.15 గంటలకు లింగంపల్లి నుంచి బయల్దేరిన ఈ రైలు.. మరుసటి రోజు రాత్రి 7.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

అలాగే విశాఖపట్నం నుంచి ఉదయం 6.20 గంటలకు బయల్దేరి రాత్రి 7.40 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. బేగం‌పేట, సికిం‌ద్రా‌బాద్‌, రామ‌న్న‌పేట, నల్ల‌గొండ, మిర్యా‌ల‌గూడ, నడి‌కుడి, పిడు‌గు‌రాళ్ల, సత్తె‌న‌పల్లి, గుంటూరు, తెనాలి, యల‌మం‌చిలి, అన‌కా‌పల్లి, దువ్వాడ ఈ రైలు ఆగుతుంది.

Also Read:

తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండుగ శుభవార్త.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు.. పూర్తి వివరాలివే..!

వైఎస్సార్ రైతు భరోసా డబ్బు జమ కాలేదా.? అయితే ఈ నెంబర్‌కు కాల్ చేయండి.!

ట్యాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి ఐటీ రిటర్న్స్ గడువు పొడిగింపు

ఏపీ ప్రజలకు ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్.. అదేంటంటే.!