స్టాక్ మార్కెట్ల జోరు..!

| Edited By:

Jun 11, 2019 | 4:39 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, మెటల్, ఎనర్జీ, ఆయిల్, గ్యాస్ షేర్ల అండతో ఈ రోజు లాభాలను మూటగట్టుకున్నాయి. కాగా.. డాలర్‌తో రూపాయి కాస్త బలపడిందనే చెప్పొచ్చు. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 165 పాయింట్లు లాభపడి 39,350 వద్ద స్థిరపడగా, నిఫ్టి 43 పాయిట్లు పెరిగి 11,965కి చేరుకుంది.

స్టాక్ మార్కెట్ల జోరు..!
Follow us on

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, మెటల్, ఎనర్జీ, ఆయిల్, గ్యాస్ షేర్ల అండతో ఈ రోజు లాభాలను మూటగట్టుకున్నాయి. కాగా.. డాలర్‌తో రూపాయి కాస్త బలపడిందనే చెప్పొచ్చు. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 165 పాయింట్లు లాభపడి 39,350 వద్ద స్థిరపడగా, నిఫ్టి 43 పాయిట్లు పెరిగి 11,965కి చేరుకుంది.