శరవణ భవన్ యజమాని ఆరోగ్య పరిస్థితి విషమం!

|

Jul 15, 2019 | 9:16 PM

చెన్నై: ప్రఖ్యాత హోటల్ శరవణ భవన్ యజమాని రాజగోపాల్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఓ మర్డర్ కేసులో రాజగోపాల్ విచారణ ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన జులై 8వ తేదీన కోర్టు ఎదుట లొంగిపోయారు. అనంతరం స్టాన్లీ ఆసుపత్రిలో చేరగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను విజయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు .

శరవణ భవన్ యజమాని ఆరోగ్య పరిస్థితి విషమం!
Follow us on

చెన్నై: ప్రఖ్యాత హోటల్ శరవణ భవన్ యజమాని రాజగోపాల్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఓ మర్డర్ కేసులో రాజగోపాల్ విచారణ ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన జులై 8వ తేదీన కోర్టు ఎదుట లొంగిపోయారు. అనంతరం స్టాన్లీ ఆసుపత్రిలో చేరగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను విజయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు .