మే 31న ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’!

| Edited By: Pardhasaradhi Peri

May 24, 2020 | 6:12 PM

ఈ నెల(మే) 31న ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం నిర్వహించనున్నారు. దేశంలో కరోనావైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటం , లాక్ డౌన్ 4.0 మే 31న ముగియనుండటంతో

మే 31న ప్రధాని మోదీ మన్ కీ బాత్!
Follow us on

ఈ నెల(మే) 31న ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. దేశంలో కరోనావైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటం , లాక్ డౌన్ 4.0 మే 31న ముగియనుండటంతో దీని గురించి మోడీ ఏం మాట్లాడతారనేది చర్చనీయాంశంగా మారింది. మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తారా?.. ఎత్తివేస్తారా? అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. మన్ కీ బాత్ కార్యక్రమంలో కరోనావైరస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి మోదీ చెప్పనున్నారని తెలుస్తోంది.

[svt-event date=”24/05/2020,5:26PM” class=”svt-cd-green” ]