ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో పవన్ సమీక్ష

| Edited By:

Jun 07, 2019 | 4:22 PM

గత ఐదేళ్ల క్రితం పార్టీని స్థాపించి.. ఈ ఏడాది ఏపీ ఎన్నికల్లో పోటీ చేసిన సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఘోర పరాజయాన్ని పొందారు. ఈ నేపథ్యంలో ఓటమికి గల కారణాలపై జిల్లాల వారీగా ఆయన సమీక్షను జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ఓటమికి గల కారణాలు, సంస్థాగత ఎన్నికలపై ఆయన వారితో చర్చించారు. 

ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో పవన్ సమీక్ష
Follow us on

గత ఐదేళ్ల క్రితం పార్టీని స్థాపించి.. ఈ ఏడాది ఏపీ ఎన్నికల్లో పోటీ చేసిన సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఘోర పరాజయాన్ని పొందారు. ఈ నేపథ్యంలో ఓటమికి గల కారణాలపై జిల్లాల వారీగా ఆయన సమీక్షను జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ఓటమికి గల కారణాలు, సంస్థాగత ఎన్నికలపై ఆయన వారితో చర్చించారు.