బడ్జెట్‌ వినేందుకు పార్లమెంట్‌కు వచ్చిన నిర్మలమ్మ కూతురు..

|

Feb 01, 2020 | 11:14 AM

వరసగా రెండోసారి  కేంద్రబడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. రెండోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న తొలి మహిళగా ఆమె అరుదైన ఘనత సాధించారు. పోయిన ఏడాది బడ్జెట్ మాదిరిగానే ఈ సారి కూడా ఎర్రటి సంచిలో పద్దులను పార్లమెంట్‌కు తీసుకువచ్చారు.  కాగా.. సీతారామన్ బడ్జెట్‌ వినేందుకు ఆమె కుమార్తె వాంగ్మయి, కుటుంబ సభ్యులు కూడా పార్లమెంట్‌కు విచ్చేశారు. పార్లమెంట్‌ సిబ్బంది వారందర్నీ గౌరవంగా లోపలికి ఆహ్వానించారు.

బడ్జెట్‌ వినేందుకు పార్లమెంట్‌కు వచ్చిన నిర్మలమ్మ కూతురు..
Follow us on

వరసగా రెండోసారి  కేంద్రబడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. రెండోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న తొలి మహిళగా ఆమె అరుదైన ఘనత సాధించారు. పోయిన ఏడాది బడ్జెట్ మాదిరిగానే ఈ సారి కూడా ఎర్రటి సంచిలో పద్దులను పార్లమెంట్‌కు తీసుకువచ్చారు.  కాగా.. సీతారామన్ బడ్జెట్‌ వినేందుకు ఆమె కుమార్తె వాంగ్మయి, కుటుంబ సభ్యులు కూడా పార్లమెంట్‌కు విచ్చేశారు. పార్లమెంట్‌ సిబ్బంది వారందర్నీ గౌరవంగా లోపలికి ఆహ్వానించారు.