తహసీల్దార్ కార్యాలయాల్లో అదనంగా మరో ఇంటర్నెట్ లైన్

|

Oct 08, 2020 | 1:53 PM

ఈనెల 25 వ తేదీ నుంచి ధరణి వెబ్‌సైట్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి తహసీల్దార్ ఆఫీసుకు పూర్తిస్థాయి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలని సర్కార్ స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది.

తహసీల్దార్ కార్యాలయాల్లో అదనంగా మరో ఇంటర్నెట్ లైన్
Follow us on

ఈనెల 25 వ తేదీ నుంచి ధరణి వెబ్‌సైట్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి తహసీల్దార్ ఆఫీసుకు పూర్తిస్థాయి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలని సర్కార్ స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది. తెలంగాణలోని 590 రెవెన్యూ, మండ‌ల‌ ఆఫీసుల్లో ప్రజంట్  అందుబాటులో 12 ఎంబీపీఎస్ వేగంతో బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ ఉంది. దీనికి అదనంగా మరో కనెక్షన్ తీసుకునేందుకు గవర్నమెంట్ అనుమ‌తి ఇచ్చింది. స్పీడ్ ఎక్కువగా ఉండే లోకల్ నెట్ వర్క్ కనెక్షన్ తీసుకునే వేసులుబాటును తహసీల్దార్లకు కల్పిస్తూ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read :

 మెహబూబ్ ఘాటు వ్యాఖ్యలు, ఇచ్చి పడేసిన అఖిల్

Bigg Boss Telugu 4: టాస్క్ గెలవడానికి అభి ట్రిక్, హర్టయిన హారిక

చిన్నాన్న ఆస్తి కోసం దారుణం, ఇద్దరు తమ్ముళ్లని రాళ్లతో కొట్టి !