మోహన్‌బాబు కూడా స్పందించారు!

| Edited By:

Apr 26, 2019 | 7:24 PM

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సినీ నటుడు మోహన్‌బాబు స్పందించారు. విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘తెలంగాణా రాష్ట్రంలో కొందరు విద్యార్థినీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవటం మనసు కలిచివేసింది. భగవంతుడు జన్మనిచ్చింది ఆఖరి శ్వాస వరకూ జీవించడానికి.. ఆ జీవితాన్ని మార్కులు రాలేదనో, పరీక్షలో తప్పామనో ముగించుకుంటే తల్లిదండ్రులు, స్నేహితులు, సన్నిహితులు, బంధువులు ఎందరో తల్లిడిల్లిపోతారు. ఇది పిల్లలు అర్ధం చేసుకోవాలి’ అన్నారు. తెలంగాణా రాష్ట్రంలో కొందరు విద్యార్థినీ విద్యార్థులు ఆత్మహత్య […]

మోహన్‌బాబు కూడా స్పందించారు!
Follow us on

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సినీ నటుడు మోహన్‌బాబు స్పందించారు. విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘తెలంగాణా రాష్ట్రంలో కొందరు విద్యార్థినీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవటం మనసు కలిచివేసింది. భగవంతుడు జన్మనిచ్చింది ఆఖరి శ్వాస వరకూ జీవించడానికి.. ఆ జీవితాన్ని మార్కులు రాలేదనో, పరీక్షలో తప్పామనో ముగించుకుంటే తల్లిదండ్రులు, స్నేహితులు, సన్నిహితులు, బంధువులు ఎందరో తల్లిడిల్లిపోతారు. ఇది పిల్లలు అర్ధం చేసుకోవాలి’ అన్నారు.