ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యుల్‌ విడుదల

| Edited By: Srinu

Mar 07, 2019 | 4:53 PM

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యుల్‌ విడుదలైంది. తెలంగాణలోని మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు నోటిఫికేషన్‌ విడులైంది. అలాగే వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ ప్రకటించింది. ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల […]

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యుల్‌ విడుదల
Follow us on

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యుల్‌ విడుదలైంది. తెలంగాణలోని మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు నోటిఫికేషన్‌ విడులైంది. అలాగే వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ ప్రకటించింది. ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రెండు రాష్ట్రాల్లో మార్చి 22న ఎన్నికలు జరుగనున్నాయి. అనంతరం మార్చి 26న ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.