ఫారెస్ట్ అధికారులపై దాడిని ఖండిస్తున్నా..: ఎమ్మెల్యే కోనప్ప

| Edited By: Srinu

Jul 02, 2019 | 5:30 PM

సార్సాల ఘటనకు అటవీశాఖ అధికారులే కారణమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆరోపిస్తున్నారు. పోడు భూముల పేరుతో గిరిజనులపై యుద్దం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులపై దాడిని ఖండిస్తున్నానని చెప్పారు. పోడు భూముల్లో తనకు ఇంచు భూమి కూడా లేదని ఆయన చెప్పారు. ఉందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కోనప్ప తేల్చిచెప్పారు. ప్రజా ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, అధికారులతో చర్చలు జరిపితే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన తెలిపారు. […]

ఫారెస్ట్ అధికారులపై దాడిని ఖండిస్తున్నా..: ఎమ్మెల్యే కోనప్ప
Follow us on

సార్సాల ఘటనకు అటవీశాఖ అధికారులే కారణమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆరోపిస్తున్నారు. పోడు భూముల పేరుతో గిరిజనులపై యుద్దం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులపై దాడిని ఖండిస్తున్నానని చెప్పారు. పోడు భూముల్లో తనకు ఇంచు భూమి కూడా లేదని ఆయన చెప్పారు. ఉందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కోనప్ప తేల్చిచెప్పారు. ప్రజా ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, అధికారులతో చర్చలు జరిపితే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన తెలిపారు.