హైటెక్‌సిటీ-అమీర్‌పేట్ రూట్‌లో నిలిచిన మెట్రో రైళ్లు..

|

Jan 08, 2020 | 12:32 PM

హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ-అమీర్‌పేట రూట్‌లో మెట్రో ట్రైన్స్‌ రాకపోకలకు ఈ ఉదయం అంతరాయం ఏర్పడింది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడంతో ఆ రూట్‌లోని సర్వీసులన్నీ నిలిపివేశారు. దాదాపు గంటపాటు ట్రైన్లు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హైటెక్‌సిటీలో ఉన్న సాప్ట్‌వేర్ కంపెనీలలో పనిచేసేవాళ్లు ఎక్కువగా ఈ రూట్‌లో ప్రయాణిస్తూ ఉంటారు. సేవలు పునరద్దరించేవరకు ప్రయాణికులు అక్కడే వేచి ఉండటంతో..అమీర్ పేట్ మెట్రో స్టేషన్ పూర్తిగా ప్రయాణికులతో నిండిపోయింది. ఆ తర్వాత తిరిగి రాకపోకలు కొనసాగాయి.  

హైటెక్‌సిటీ-అమీర్‌పేట్ రూట్‌లో నిలిచిన మెట్రో రైళ్లు..
Follow us on

హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ-అమీర్‌పేట రూట్‌లో మెట్రో ట్రైన్స్‌ రాకపోకలకు ఈ ఉదయం అంతరాయం ఏర్పడింది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడంతో ఆ రూట్‌లోని సర్వీసులన్నీ నిలిపివేశారు. దాదాపు గంటపాటు ట్రైన్లు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హైటెక్‌సిటీలో ఉన్న సాప్ట్‌వేర్ కంపెనీలలో పనిచేసేవాళ్లు ఎక్కువగా ఈ రూట్‌లో ప్రయాణిస్తూ ఉంటారు. సేవలు పునరద్దరించేవరకు ప్రయాణికులు అక్కడే వేచి ఉండటంతో..అమీర్ పేట్ మెట్రో స్టేషన్ పూర్తిగా ప్రయాణికులతో నిండిపోయింది. ఆ తర్వాత తిరిగి రాకపోకలు కొనసాగాయి.