Breaking: రోహిత్ శర్మకు ఖేల్‌రత్న అవార్డు..

|

Aug 21, 2020 | 5:55 PM

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను ఖేల్‌రత్న అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించబోతోంది. క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్‌రత్న అవార్డులను కేంద్రం కాసేపటి క్రితమే ప్రకటించింది.

Breaking: రోహిత్ శర్మకు ఖేల్‌రత్న అవార్డు..
Follow us on

Rohit Sharma Khel Ratna Award: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను ఖేల్‌రత్న అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించబోతోంది. క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్‌రత్న అవార్డులను కేంద్రం కాసేపటి క్రితమే ప్రకటించింది. ఐదుగురు భారత ఆటగాళ్లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. రోహిత్ శర్మ(క్రికెట్), మరియప్పన్( పారా అథ్లెటిక్స్), మానికబత్రా(టేబుల్ టెన్నిస్), వినేశ్ ఫాగత్(రెజ్లింగ్), రాణి(హాకీ) ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకోనున్నారు. కాగా, క్రికెట్‌లో రోహిత్ శర్మ కంటే ముందు సచిన్ టెండూల్కర్ 1998లో, అలాగే ధోని 2007లో, విరాట్ కోహ్లీ 2018లో అందుకున్నారు. దాదాపు ప్రతీ పదేళ్లకు ఒకసారి క్రికెటర్లకు ఈ పురస్కారాన్ని ఇస్తారు.

Also Read:

”భారత్‌లో డిసెంబర్ 3 నాటికి కరోనా అంతం”

కరోనా సోకినట్లయితే.. మొదటిగా కనిపించే లక్షణం ఇదే..!

కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..