జస్టిస్ సుభాషణ్‌రెడ్డి కన్నుమూత

| Edited By:

May 01, 2019 | 11:38 AM

హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చికిత్స తీసుకుంటూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ సాయంత్రం మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా 1943, మార్చి 2న హైదరాబాద్‌లో జన్మించిన సుభాషణ్ రెడ్డి, ఉమ్మడి ఏపీ మానవహక్కుల సంఘానికి మొదటి ఛైర్మన్‌గా విధులు నిర్వర్తించారు. అలాగే ఉమ్మడి ఏపీ లోకాయుక్తగా కూడా వ్యవహరించారు. ఆయన మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

జస్టిస్ సుభాషణ్‌రెడ్డి కన్నుమూత
Follow us on

హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చికిత్స తీసుకుంటూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ సాయంత్రం మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా 1943, మార్చి 2న హైదరాబాద్‌లో జన్మించిన సుభాషణ్ రెడ్డి, ఉమ్మడి ఏపీ మానవహక్కుల సంఘానికి మొదటి ఛైర్మన్‌గా విధులు నిర్వర్తించారు. అలాగే ఉమ్మడి ఏపీ లోకాయుక్తగా కూడా వ్యవహరించారు. ఆయన మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.