గచ్చిబౌలి డివిజన్‌లో మొదలైన కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు.. పోలైనవి – 3, చెల్లిన ఓటు ఒకటి

|

Dec 04, 2020 | 8:44 AM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగుతోంది.

గచ్చిబౌలి డివిజన్‌లో మొదలైన కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు.. పోలైనవి - 3, చెల్లిన ఓటు ఒకటి
Follow us on

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగుతోంది. గచ్చిబౌలి 105 డివిజన్‌లో వచ్చిన మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు రెండు రిజెక్ట్ కాగా ఒకటి తెరాస అభ్యర్థి సాయి బాబాకు వచ్చింది. కౌంటింగ్ కేంద్రం దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే పోలీసులు లోపలకి అనుమతించారు.