దేశ భద్రతే ప్రథమ కర్తవ్యమన్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. తిరువళ్లూరు చెప్పిన ఐదు రత్నాలను ప్రస్తావిస్తూ.. రోగ రహితం, సంపద ఉండటం, మంచి పంటలు, ఆనందం, భద్రత ముఖ్యమన్నారు. ఈ ఆశయాలకు అనుగుణంగా ఆయుష్మాన్ భారత్, రైతుల ఆదాయం రెట్టింపు, ఆనందమయమైన జీవితం, సంపద సృష్టికర్తలపై గౌరవం, దేశ భద్రత అంశాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు నిర్మలా సీతారామన్. Budget Highlight ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2020 బడ్జెట్లోని ముఖ్యాంశాలు.. పర్యాటక రంగానికి 2500 […]
Follow us on
దేశ భద్రతే ప్రథమ కర్తవ్యమన్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. తిరువళ్లూరు చెప్పిన ఐదు రత్నాలను ప్రస్తావిస్తూ.. రోగ రహితం, సంపద ఉండటం, మంచి పంటలు, ఆనందం, భద్రత ముఖ్యమన్నారు. ఈ ఆశయాలకు అనుగుణంగా ఆయుష్మాన్ భారత్, రైతుల ఆదాయం రెట్టింపు, ఆనందమయమైన జీవితం, సంపద సృష్టికర్తలపై గౌరవం, దేశ భద్రత అంశాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు నిర్మలా సీతారామన్.