నగరంలో మళ్లీ డ్రగ్స్ కలకలం

| Edited By:

Jul 18, 2019 | 9:42 PM

హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం మొదలైంది. ఈ సారి ఏకంగా ఓ పబ్ ఓనరే సప్లయర్‌గా మారాడు. నగరంలోని 788 ఎవెన్యూ పబ్ ఓనర్ రాహుల్ రెడ్డిని అమీర్‌ పేట ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నైజీరియన్స్ నుంచి డ్రగ్స్ కోనగోలు చేసి.. పబ్‌కి వచ్చే వాళ్లకు విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాహుల్ ఎవరెవరికి డ్రగ్స్ విక్రయిస్తున్నాడనే దానిపై ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. 

నగరంలో మళ్లీ డ్రగ్స్ కలకలం
Follow us on

హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం మొదలైంది. ఈ సారి ఏకంగా ఓ పబ్ ఓనరే సప్లయర్‌గా మారాడు. నగరంలోని 788 ఎవెన్యూ పబ్ ఓనర్ రాహుల్ రెడ్డిని అమీర్‌ పేట ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నైజీరియన్స్ నుంచి డ్రగ్స్ కోనగోలు చేసి.. పబ్‌కి వచ్చే వాళ్లకు విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాహుల్ ఎవరెవరికి డ్రగ్స్ విక్రయిస్తున్నాడనే దానిపై ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు.