Crime: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం!

| Edited By:

Mar 04, 2020 | 5:40 PM

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మండపేట మండలం ఇప్పనపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. నిన్న అర్ధరాత్రి సంఘం కాలనీ రోడ్ లో నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసినట్లు

Crime: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం!
Follow us on

Crime: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మండపేట మండలం ఇప్పనపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. నిన్న అర్ధరాత్రి సంఘం కాలనీ రోడ్ లో నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది. ఓ యువకుడితో బయటకు వెళ్లిన యువతిని గమనించిన కొంతమంది కీచకులు ఈ ఆఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ యువకుడిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.