త్వరలో తెలంగాణకు కేంద్ర బ‌ృందం.. వెల్లడించిన కిషన్‌రెడ్డి

వరుస అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాల కారణంగా కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమైన తెలంగాణ వాసులను మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం...

త్వరలో తెలంగాణకు కేంద్ర బ‌ృందం.. వెల్లడించిన కిషన్‌రెడ్డి
Follow us

|

Updated on: Oct 19, 2020 | 2:52 PM

Central team to visit Telangana: వరుస అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాల కారణంగా కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమైన తెలంగాణ వాసులను మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి జీ.కిషన్ రెడ్డి. విపత్తు నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపిన తర్వాత, దానిని పరిశీలించి కేంద్ర బృందం రాష్ట్ర పర్యటనకు వస్తుందని ఆయన చెబుతున్నారు. అయితే ముందు స్టేట్ డిసాస్టర్ ఫండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ఇంకా రాలేదని, వచ్చిన వెంటనే కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు. రాష్ట్ర మంత్రులు కేంద్రంపై తొందరపడి ఆరోపణలు చేయడం సరికాదని కిషన్ రెడ్డి హితవు పలికారు. విపత్తుల కాలంలో కేంద్రానికి కొన్ని పద్దతులున్నాయని, వాటిని ఫాలో అయిన తర్వాత రాష్ట్రానికి సాయం తప్పక అందుతుందని ఆయన తెలిపారు. విపత్తు సమయంలో రాజకీయ విమర్శలు చేయడం సరికాదని, మిగులు రాష్ట్రం, ధనిక రాష్ట్రం అని చెప్పే కేసిఆర్.. ముందు రాష్ట్ర ఖజానా నుంచి నిధులు ఖర్చు పెట్టాలని కిషన్ రెడ్డి సూచించారు.

Also read: బహిరంగచర్చకు రెడీ.. బండికి హరీశ్ సవాల్

Also read: కిస్తులు కట్టిన వారికి త్వరలో మోదీ సర్కార్ శుభవార్త!

Also read: మళ్ళీ వర్షగండం… భయపడొద్దన్న కేటీఆర్

Latest Articles
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?