ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్న సీతారామన్

| Edited By:

Jul 05, 2019 | 9:07 AM

2019-20సంవత్సరానికి గానూ ఈ రోజు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ క్రమంలో బడ్జెట్ ప్రతులను తీసుకొన్న ఆమె ఇంటి నుంచి బయల్దేరి మంత్రిత్వశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆర్థిక శాఖ సహాయ మంత్రితో కలిసి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్న సీతారామన్.. అట్నుంచి పార్లమెంట్‌కు వెళ్లనున్నారు. ఈ ఉదయం 11గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టి అనంతరం ప్రసంగించనున్నారు నిర్మలా సీతారామన్.

ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్న సీతారామన్
Follow us on

2019-20సంవత్సరానికి గానూ ఈ రోజు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ క్రమంలో బడ్జెట్ ప్రతులను తీసుకొన్న ఆమె ఇంటి నుంచి బయల్దేరి మంత్రిత్వశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆర్థిక శాఖ సహాయ మంత్రితో కలిసి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్న సీతారామన్.. అట్నుంచి పార్లమెంట్‌కు వెళ్లనున్నారు. ఈ ఉదయం 11గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టి అనంతరం ప్రసంగించనున్నారు నిర్మలా సీతారామన్.