సోషల్ మీడియాను అరికట్టేదెవరు?..టీవీ9 బిగ్ న్యూస్..బిగ్ డిబేట్‌లో కీలక సంభాషణ!

|

Oct 05, 2019 | 6:27 AM

సోషల్ మీడియాలో ఆగంతుకులు రెచ్చిపోతున్నారు. నాయకులు టార్గెట్‌గా అనైతిక విషయాలను సర్కులేట్ చేస్తున్నారు. కాగా వీటికి రాజకీయ రంగు పులుముకుంది. వీటిని నాయకులు కూడా సీరియస్‌గా తీసుకోవడంతో ఏపీలోని టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్దం నడుస్తుంది. కాగా సోషల్ మీడియాలో బూతు దాడిని ఎలా అరికట్టాలన్నదానిపై  టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ..బిగ్ న్యూస్, బిగ్ డిబేట్ వేదికగా కీలక విషయాలను చర్చకు తీసుకొచ్చారు. ఆ డిటేల్స్ మీ కోసం 

సోషల్ మీడియాను అరికట్టేదెవరు?..టీవీ9 బిగ్ న్యూస్..బిగ్ డిబేట్‌లో కీలక సంభాషణ!
Follow us on

సోషల్ మీడియాలో ఆగంతుకులు రెచ్చిపోతున్నారు. నాయకులు టార్గెట్‌గా అనైతిక విషయాలను సర్కులేట్ చేస్తున్నారు. కాగా వీటికి రాజకీయ రంగు పులుముకుంది. వీటిని నాయకులు కూడా సీరియస్‌గా తీసుకోవడంతో ఏపీలోని టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్దం నడుస్తుంది. కాగా సోషల్ మీడియాలో బూతు దాడిని ఎలా అరికట్టాలన్నదానిపై  టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ..బిగ్ న్యూస్, బిగ్ డిబేట్ వేదికగా కీలక విషయాలను చర్చకు తీసుకొచ్చారు. ఆ డిటేల్స్ మీ కోసం