అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీపీ మహేశ్ భగవత్

| Edited By:

Apr 30, 2019 | 9:40 PM

స్కూల్, కాలేజ్‌కు వెళ్లే విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. ఈ విషయంలో పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ.. అపరిచిత వ్యక్తులతో వెళ్ళరాదన్నారు. హజీపూర్ గ్రామంలో నేరాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టామని భగవత్ అన్నారు. ఇప్పటికే బెల్ట్ షాపులు మూసివేయించామని.. మత్తుకు బానిసైన వారికి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. దీనితో పాటే హాజీపూర్ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం మెరుగు పరుస్తామని సీపీ మహేశ్ భగవత్ అన్నారు.

అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీపీ మహేశ్ భగవత్
Follow us on

స్కూల్, కాలేజ్‌కు వెళ్లే విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. ఈ విషయంలో పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ.. అపరిచిత వ్యక్తులతో వెళ్ళరాదన్నారు. హజీపూర్ గ్రామంలో నేరాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టామని భగవత్ అన్నారు. ఇప్పటికే బెల్ట్ షాపులు మూసివేయించామని.. మత్తుకు బానిసైన వారికి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. దీనితో పాటే హాజీపూర్ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం మెరుగు పరుస్తామని సీపీ మహేశ్ భగవత్ అన్నారు.