అర్థరాత్రి అర్జెంట్‌గా.. ఏపీ మంత్రుల సమావేశాలు..!

| Edited By:

Aug 17, 2019 | 7:48 AM

అర్థరాత్రి అమరావతిలోని మోడల్‌ గెస్ట్‌ హౌస్‌లో ఏపీ మంత్రులు అర్థరాత్రి సమావేశమయ్యారు. ఇరిగేషన్‌ శాఖకు సంబంధించిన అధికారులతో.. అనిల్‌ కుమార్, బొత్స, వెల్లంపల్లి, స్థానిక ఎమ్మెల్యేలు తదితరులు సమావేశమయ్యారు. కృష్ణాలో వరద ప్రవాహం ఎక్కువ కావడంతో.. మంత్రులు, అధికారులు సమావేశమయ్యారని తెలుస్తోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. మంత్రి అనిల్ కుమార్ అధికారులతో సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేసిన మంత్రి అనిల్.

అర్థరాత్రి అర్జెంట్‌గా.. ఏపీ మంత్రుల సమావేశాలు..!
Follow us on

అర్థరాత్రి అమరావతిలోని మోడల్‌ గెస్ట్‌ హౌస్‌లో ఏపీ మంత్రులు అర్థరాత్రి సమావేశమయ్యారు. ఇరిగేషన్‌ శాఖకు సంబంధించిన అధికారులతో.. అనిల్‌ కుమార్, బొత్స, వెల్లంపల్లి, స్థానిక ఎమ్మెల్యేలు తదితరులు సమావేశమయ్యారు. కృష్ణాలో వరద ప్రవాహం ఎక్కువ కావడంతో.. మంత్రులు, అధికారులు సమావేశమయ్యారని తెలుస్తోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. మంత్రి అనిల్ కుమార్ అధికారులతో సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేసిన మంత్రి అనిల్.