AP Government Decision Over Liquor Shops: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లిక్కర్ షాపులను బంద్ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా 17 రోజుల పాటు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈనెల 12 నుంచి 29 వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు వెల్లడించారు.
కాగా, మూడు దఫాలుగా ఏపీలో స్థానిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా.. రెండు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 660 జెడ్పిటీసి, 9,639 ఎంపీటీసీలకు మొదటి దశలో ఎన్నికలు జరగనుండగా.. పంచాయతీలకు మరో దశలో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇక మూడో దశలో మున్సిపాలీటీలకు ఎన్నికలు జరుగుతాయి.
For More News:
మోదీ డ్రీమ్ టీమ్లో హైదరాబాదీ.. అసలు ఆమెవరు.? బ్యాగ్రౌండ్ ఏంటి.?
‘ఆహా’కు వెల్లువెత్తిన రిజిస్ట్రేషన్లు.. లక్షల్లో ‘వ్యూ’లు..
బాయ్ఫ్రెండ్తో రొమాన్స్.. తల్లి ఎంట్రీతో కూతురు షాక్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.?
ధోనికి బీసీసీఐ ఫైనల్ వార్నింగ్.. ఐపీఎల్ ఫామ్తోనే జట్టులోకి..?
కరోనా భయం.. కోహ్లీసేనతో నో షేక్ హ్యాండ్..
కరోనా ఎఫెక్ట్.. హద్దు దాటితే మూడు నెలల జైలు శిక్ష..