ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి మూడు నెలలు పూర్తయ్యింది. గతంలో ఏ పార్టీ, ఏ నాయకుడు సాధించలేని విధంగా 151 సీట్లతో జగన్ అధికారంలోకి వచ్చారు. తొలి మూడు నెలల కాలంలో సీఎం తన మార్క్ డెషీషన్స్ ముందుకు సాగారు. మొదటిసారి సీఎం అయినా, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా, ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా..జగన్ పాలనపై ప్రజల్లో పట్ల పెద్దగా వ్యతిరేకతా లేకపోగా..రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలరన్న నమ్మకం కనిపిస్తోంది. ఈ మూడు నెలల్లో ఆయన రూలింగ్పై ఓ లుక్ వేద్దాం….
ప్రజల్లో సానుకూలత పొందిన అంశాలు
ప్రజలు కాస్త నెగటీవ్గా ఫీల్ అయిన అంశాలు