భారీ పేలుడు… 15 మంది దుర్మరణం..

| Edited By: Srinu

Feb 08, 2020 | 7:41 PM

పంజాబ్‌లో విషాదకర ప్రమాదం జరిగింది. తాన్ తరన్ జిల్లాలో.. సిక్కులు నగర కీర్తన నిర్వహిస్తున్న సమయంలో.. బాణాసంచాతో ఉన్న ట్రాక్టర్‌లో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. బాణసంచాను తరలిస్తోన్న ట్రాక్టర్‌ తునకాతునకలు అయిన విధానాన్ని చూస్తేనే..పేలుడు తీవ్రత ఏ రేంజ్‌లో ఉందో అర్దమవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. […]

భారీ పేలుడు... 15 మంది దుర్మరణం..
Follow us on

పంజాబ్‌లో విషాదకర ప్రమాదం జరిగింది. తాన్ తరన్ జిల్లాలో.. సిక్కులు నగర కీర్తన నిర్వహిస్తున్న సమయంలో.. బాణాసంచాతో ఉన్న ట్రాక్టర్‌లో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. బాణసంచాను తరలిస్తోన్న ట్రాక్టర్‌ తునకాతునకలు అయిన విధానాన్ని చూస్తేనే..పేలుడు తీవ్రత ఏ రేంజ్‌లో ఉందో అర్దమవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ ధ్రువ్ దహియా ఘటానాస్థలిని పరిశీలించారు. చనిపోయినవారిలో ఎక్కువమంది టీనేజ్ యువతే ఉన్నారని సమాచారం.