మరో 10మంది బిఎస్‌ఎఫ్ జవాన్లకు కరోనా..

| Edited By:

May 17, 2020 | 5:49 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దీని కట్టడికోసం ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. అయితే.. ఢిల్లీలో కోవిద్-19 విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 10 మంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) జవాన్లకు కరోనా సోకినట్లు అధికారులు ప్రకటించారు. వారిని కరోనా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. 13 మంది జవాన్లు కరోనా నుంచి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు అధికారులు ధృవీకరించారు. [svt-event date=”17/05/2020,5:42PM” class=”svt-cd-green” ] 10 #COVID19 cases reported among […]

మరో 10మంది బిఎస్‌ఎఫ్ జవాన్లకు కరోనా..
Follow us on

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దీని కట్టడికోసం ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. అయితే.. ఢిల్లీలో కోవిద్-19 విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 10 మంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) జవాన్లకు కరోనా సోకినట్లు అధికారులు ప్రకటించారు. వారిని కరోనా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. 13 మంది జవాన్లు కరోనా నుంచి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు అధికారులు ధృవీకరించారు.

[svt-event date=”17/05/2020,5:42PM” class=”svt-cd-green” ]