ఓటముల్లో సెంచరీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌

|

Oct 13, 2020 | 11:59 AM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ సెంచరీ కొట్టింది.. వంద మ్యాచ్‌లు ఓడిన రెండో జట్టుగా రికార్డు నెలకొల్పింది.. ఆదివారం ముంబాయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఓటముల్లో సెంచరీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌
Follow us on

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ సెంచరీ కొట్టింది.. వంద మ్యాచ్‌లు ఓడిన రెండో జట్టుగా రికార్డు నెలకొల్పింది.. ఆదివారం ముంబాయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే కదా! అలా పరాజయాన్ని మూటకట్టుకుంటూనే వంద మ్యాచ్‌లు ఓడిన రెండో జట్టు క్రిడిట్‌ను కూడా మూటగట్టుకుంది.. ఇందులో ఫస్ట్‌ ప్లేస్‌ ఎవరిదంటే కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ది! రాయల్స్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు 95 మ్యాచ్‌లు ఓడిపోయి మూడో ప్లేస్‌లో నిలిచింది.. ఆ తర్వాతి ప్లేసులలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 88, ముంబాయి ఇండియన్స్‌ 80, రాజస్తాన్‌ రాయల్స్‌ 74 నిలిచాయి.