సుశాంత్ మర‌ణ‌వార్త విని చిత్ర పరిశ్ర‌మ దిగ్భ్రాంతి..ప్ర‌ముఖుల ట్వీట్లు…

|

Jun 14, 2020 | 6:15 PM

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ సూసైడ్ చేసుకున్నాడు. ధోనీ బ‌యోపిక్ లో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు సుశాంత్. ముంబయి బాంద్రాలోని తన నివాసంలో ఉరి వేసుకున్నాడు.

సుశాంత్ మర‌ణ‌వార్త విని చిత్ర పరిశ్ర‌మ దిగ్భ్రాంతి..ప్ర‌ముఖుల ట్వీట్లు...
Follow us on

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ సూసైడ్ చేసుకున్నాడు. ధోనీ బ‌యోపిక్ లో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు సుశాంత్. ముంబయి బాంద్రాలోని తన నివాసంలో ఉరి వేసుకున్నాడు. ఇటీవలే తనకు గ‌తంలో మేనేజర్​గా పనిచేస్తున్న దిశా శాలిన్ కూడా సూసైడ్ చేసుకోవడం గమనార్హం. కాగా సుశాంత్ మ‌ర‌ణ వార్త విని చిత్ర ప‌రిశ్ర‌మ దిగ్బ్రాంతికి గురైంది. ఈ వార్త త‌మ‌ను షాక్ గురి చేసిందని..సుశాంత్ కుటుంబానికి పలువురు ప్రముఖులు సానుభూతి ప్ర‌క‌టిస్తున్నారు.