భార్గవి పై దాడి కేసులో కొత్త కోణం..!

| Edited By:

Aug 29, 2019 | 4:00 PM

విశాఖ భార్గవి పై దాడి కేసులో దారుణ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. యశోద భార్గవితో పాటు మరోక వ్యక్తిని మర్డర్ చేసేందుకు సాయి ప్లాన్ చేశాడు. భర్గవి స్నేహితుడు మన్సూర్‌ను చంపి.. ఆ తర్వాత భార్గవి పై దాడి చేసేందుకు స్కెచ్ వేశాడు. మన్సూర్ మిస్ కావడంతో భార్గవి మెడ పై కత్తితో దాడి చేశాడు. బాధితురాలు విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. కాగా, మహిళా కమిషన్ […]

భార్గవి పై దాడి కేసులో కొత్త కోణం..!
Follow us on

విశాఖ భార్గవి పై దాడి కేసులో దారుణ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. యశోద భార్గవితో పాటు మరోక వ్యక్తిని మర్డర్ చేసేందుకు సాయి ప్లాన్ చేశాడు. భర్గవి స్నేహితుడు మన్సూర్‌ను చంపి.. ఆ తర్వాత భార్గవి పై దాడి చేసేందుకు స్కెచ్ వేశాడు. మన్సూర్ మిస్ కావడంతో భార్గవి మెడ పై కత్తితో దాడి చేశాడు. బాధితురాలు విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. కాగా, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ బాధితురాలిని పరామర్శించారు. భార్గవి ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లను ఆరా తీశారు. కాగా, ఈ దాడికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు సాయిని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు బాధితురాలి స్నేహితుడు మన్సూర్‌కు ప్రాణ హాని ఉండటంతో.. అతడికి పోలీసులు రక్షణ కల్పించారు.