పసిడి కొనాలనుకునేవారికి గుడ్న్యూస్. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ (సెప్టెంబర్29) పసిడి రేట్లలో ఎలాంటి మార్పులు చోటు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.45,800కు లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల10 గ్రాముల పసిడి రూ.49,970పలుకుతోంది. ఇక దేశీయంగా కిలో వెండి రూ. 400మేర తగ్గి.. రూ.55,000 లుగా కొనసాగుతోంది. మరి గురువారం దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
వెండి ధరలిలా..
ఇక మారిన ధరలతో ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ60,000కు లభిస్తోంది. విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లో కూడా ఇదే ధరకు లభిస్తోంది. ఇదే వెండి ఢిల్లీ, కోల్కతా నగరాల్లో రూ.55,000 పలుకుతోంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..