పులివెందులలో జగన్ ‘ప్రజాదర్బార్’

|

May 13, 2019 | 3:16 PM

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ కడప జిల్లాకు వెళ్లనున్నారు. జిల్లాలోని పులివెందులలోనే గడపనున్నారు . హైదరాబాద్‌ నుంచి ఇవాళ సాయంత్రానికి పులివెందుల చేరుకుని.. బుధ, గురువారాల్లో స్థానిక  వైసీపీ కార్యాలయంలో నిర్వహించే ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం గురువారం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరి రానున్నారు.

పులివెందులలో జగన్ ప్రజాదర్బార్
Follow us on

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ కడప జిల్లాకు వెళ్లనున్నారు. జిల్లాలోని పులివెందులలోనే గడపనున్నారు . హైదరాబాద్‌ నుంచి ఇవాళ సాయంత్రానికి పులివెందుల చేరుకుని.. బుధ, గురువారాల్లో స్థానిక  వైసీపీ కార్యాలయంలో నిర్వహించే ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం గురువారం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరి రానున్నారు.