నేడు పులివెందులలో జగన్ ‘ప్రజాదర్బార్’

|

May 15, 2019 | 12:14 PM

మంగళవారం కడపకు చేరుకున్న వైసీపీ అధినేత జగన్..పులివెందులలో ప్రజాదర్బార్‌కు సిద్దమవుతున్నారు. నిన్న సాయంత్రం జగన్ కడపకు వచ్చే సమయంలో.. ప్రతి గ్రామం వద్ద పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇవాళ, రేపు ఆయన పులివెందుల ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నారు. . పులివెందులలోని బకరాపురంలో ఉన్న వైసీపీ క్యాంప్ ఆఫీస్‌లో జగన్ ప్రజలను కలుసుకోబోతున్నారు. అలాగే ఇవాళ సాయంత్రం పులివెందులలో వీకే ఫంక్షన్ హాల్‌లో ఇఫ్తార్ విందులో పాల్గొనబోతున్నారు. గురువారం […]

నేడు పులివెందులలో జగన్ ప్రజాదర్బార్
Follow us on

మంగళవారం కడపకు చేరుకున్న వైసీపీ అధినేత జగన్..పులివెందులలో ప్రజాదర్బార్‌కు సిద్దమవుతున్నారు. నిన్న సాయంత్రం జగన్ కడపకు వచ్చే సమయంలో.. ప్రతి గ్రామం వద్ద పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇవాళ, రేపు ఆయన పులివెందుల ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నారు. . పులివెందులలోని బకరాపురంలో ఉన్న వైసీపీ క్యాంప్ ఆఫీస్‌లో జగన్ ప్రజలను కలుసుకోబోతున్నారు. అలాగే ఇవాళ సాయంత్రం పులివెందులలో వీకే ఫంక్షన్ హాల్‌లో ఇఫ్తార్ విందులో పాల్గొనబోతున్నారు. గురువారం తిరిగి బకరాపురంలో మళ్లీ జగన్ ప్రజలను కలుసుకుంటారు.