మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మొత్తం 35మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు.
కొత్త మున్సిపాలిటీ కమిషనర్ల వివరాలు
కల్వకుర్తి – జకీర్ అహ్మద్
బెల్లంపల్లి -ఆకుల వెంకటేష్
లక్సెట్టిపేట – ఆర్ త్రయంబకేశ్వర్ రావు
నాగర్ కర్నూల్ – గోన అన్వేష్
జగిత్యాల – జయంత్ కుమార్ రెడ్డి
నిర్మల్ – నల్లమల్ల బాలకృష్ణ
అమీన్పూర్ – సుజాత
హాలియా – పి.వేమన రెడ్డి
తెల్లాపూర్ – వెంకట మణికరణ్
షాద్నగర్ – లావణ్య
సంగారెడ్డి – శరత్ చంద్ర
జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్– ప్రశాంతి
తాండూరు – కే.శ్రీనివాస్ రెడ్డి
శంషాబాద్ – ఎండీ షబ్బీర్ అలీ
నర్సంపేట – ఎస్. విధ్యాధర్
పరకాల – బి.యాదగిరి
పెద్దపల్లి – చాడల తిరుపతి
వేములవాడ – మట్ట శ్రీనివాస్ రెడ్డి
సత్తుపల్లి – కే.సుజాత
ఇల్లందు – వీరేందర్
మందమర్రి – గద్దె రాజు
వనపర్తి – మహేశ్వర్ రెడ్డి
జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్– రజనీకాంత్ రెడ్డి
సదాశివపేట – స్పందన
యెల్లారెడ్డి – అహ్మద్
హుజూర్నగర్ -బట్టు నాగిరెడ్డి
కామారెడ్డి -గంగాధర్
యాదగిరిగుట్ట – జంపాల రజిత
నందికొండ – పల్లారావు
చిట్యాల – ప్రభాకర్
జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ -త్రిలేశ్వర్
జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్-ముకుంద్ రెడ్డి
ఆమనగల్లు – శ్యాంసుందర్