పశ్చిమగోదావరిలో ఆర్టీసీ బస్సు-కారు ఢీ.. ఒకరు మృతి, మరోకరికి తీవ్రగాయాలు

| Edited By:

Feb 24, 2019 | 12:26 PM

పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలంలోని వేగిపాడ గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సును ఓ కారు ఢీ కొట్టింది. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసే సమయంలో ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొనడంతో కారు నడుపుతున్న ఆదిత్య అక్కడికక్కడే మృతి చెందగా.. అందులో ఉన్న వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రగాయాలపాలైన వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించారు.

పశ్చిమగోదావరిలో ఆర్టీసీ బస్సు-కారు ఢీ.. ఒకరు మృతి, మరోకరికి తీవ్రగాయాలు
Follow us on

పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలంలోని వేగిపాడ గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సును ఓ కారు ఢీ కొట్టింది. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసే సమయంలో ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొనడంతో కారు నడుపుతున్న ఆదిత్య అక్కడికక్కడే మృతి చెందగా.. అందులో ఉన్న వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రగాయాలపాలైన వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించారు.