ఆర్ఎంపీపై వేటకొడవలితో దాడి.. వివాహేతర సంబంధమే కారణమా..?

| Edited By:

Apr 19, 2019 | 1:39 PM

అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యాడికి మండలం రాయలచెరువులో ఆర్‌ఎంపీ డాక్టర్ నరసింహారావుపై గుర్తు తెలియని దుండగులు వేటకొడవలితో దాడి చేశారు. ఈ దాడిలో నరసింహారావు తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. కాగా ఈ దాడికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్ఎంపీపై వేటకొడవలితో దాడి.. వివాహేతర సంబంధమే కారణమా..?
Follow us on

అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యాడికి మండలం రాయలచెరువులో ఆర్‌ఎంపీ డాక్టర్ నరసింహారావుపై గుర్తు తెలియని దుండగులు వేటకొడవలితో దాడి చేశారు. ఈ దాడిలో నరసింహారావు తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. కాగా ఈ దాడికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.