కర్నూల్ ఘోర రోడ్డు ప్రమాదం: మోదీ, కేసీఆర్, చంద్రబాబు, జగన్ సంతాపం

| Edited By:

May 12, 2019 | 12:04 PM

కర్నూల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి, కేటీఆర్, పవన్ కల్యాణ్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

కర్నూల్ ఘోర రోడ్డు ప్రమాదం: మోదీ, కేసీఆర్, చంద్రబాబు, జగన్ సంతాపం
Follow us on

కర్నూల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి, కేటీఆర్, పవన్ కల్యాణ్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.