మహాద్భుతం: జ్యోతి వెలుగులో అమ్మవారు.. ఎక్కడంటే..!

| Edited By:

Feb 25, 2020 | 5:40 PM

కర్నూల్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం మహానందిలో మహాద్భుతం కనిపించింది. మహానంది బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహా పూర్ణాహుతి కార్యక్రమంలో ఓ అద్భుతం జరిగింది. జ్యోతి వెలుగులో సింహవాహనంపై అమ్మవారి ఆకారం దర్శనమిచ్చింది.

మహాద్భుతం: జ్యోతి వెలుగులో అమ్మవారు.. ఎక్కడంటే..!
Follow us on

కర్నూల్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం మహానందిలో మహాద్భుతం కనిపించింది. మహానంది బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహా పూర్ణాహుతి కార్యక్రమంలో ఓ అద్భుతం జరిగింది. జ్యోతి వెలుగులో సింహవాహనంపై అమ్మవారి ఆకారం దర్శనమిచ్చింది. దీనిపై ఆలయ అవధాని రవిశంకర్ శర్మ మాట్లాడుతూ.. ఎంతో శుభదాయకమని అంటున్నారు. కాగా మహా శివరాత్రిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మహానందిలో బ్రహ్మోత్సవాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఈ నెల 19తో మొదలైన మహానంది బ్రహ్మోత్సవాలు 24తో ఘనంగా ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగానే ఈ అద్భుత దృశ్యం దర్శనమిచ్చింది.