గోదావరిలో మునిగి విద్యార్థులు గల్లంతు

| Edited By:

Mar 15, 2019 | 8:43 PM

రాజమండ్రి నగరంలోని ఎటపాక మండలం మేడువాయి వద్ద విషాదఘటన చోటుచేసుకుంది. గోదావరి రేవులో స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. వారు భద్రాచలం పట్టణానికి చెందిన త్రివేణి స్కూల్ 6వ తరగతి విద్యార్థులు మహేష్, ఉదయ్‌లుగా సమాచారం. దీంతో కుటంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

గోదావరిలో మునిగి విద్యార్థులు గల్లంతు
Follow us on

రాజమండ్రి నగరంలోని ఎటపాక మండలం మేడువాయి వద్ద విషాదఘటన చోటుచేసుకుంది. గోదావరి రేవులో స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. వారు భద్రాచలం పట్టణానికి చెందిన త్రివేణి స్కూల్ 6వ తరగతి విద్యార్థులు మహేష్, ఉదయ్‌లుగా సమాచారం. దీంతో కుటంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.