కర్నూలు జిల్లాలో రోడ్డుప్రమాదం.. లోయలో పడిన లారీ

| Edited By: Pardhasaradhi Peri

Jul 24, 2019 | 6:30 AM

కర్నూలు జిల్లా మహానంది పీఎస్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లమల అటవీప్రాంతంలో రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనతో ఓ లారీ లోయలో పడింది. లారీలో ముగ్గురు ఉన్నట్లు సమాచారం. మరో లారీలోని ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు జిల్లాలో రోడ్డుప్రమాదం.. లోయలో పడిన లారీ
Follow us on

కర్నూలు జిల్లా మహానంది పీఎస్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లమల అటవీప్రాంతంలో రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనతో ఓ లారీ లోయలో పడింది. లారీలో ముగ్గురు ఉన్నట్లు సమాచారం. మరో లారీలోని ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.