కడపలో వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

| Edited By:

Mar 14, 2019 | 3:11 PM

కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఓ భారీ కాన్వాయ్‌తో వైసీపీ నేతలు సుధీర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ప్రచారానికి బయలుదేరారు. అయితే.. సుధీర్ రెడ్డి, అవినాష్ రెడ్డి కాన్వాయ్‌లను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలక్షన్ భారీ కాన్వాయ్‌ను అనుమతించబోమని పోలీసులు చెప్పడంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసులు సర్ది చెప్పడంతో అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి ఒకే కారులో ప్రచారానికి బయలుదేరారు.

కడపలో వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
Follow us on

కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఓ భారీ కాన్వాయ్‌తో వైసీపీ నేతలు సుధీర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ప్రచారానికి బయలుదేరారు. అయితే.. సుధీర్ రెడ్డి, అవినాష్ రెడ్డి కాన్వాయ్‌లను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలక్షన్ భారీ కాన్వాయ్‌ను అనుమతించబోమని పోలీసులు చెప్పడంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసులు సర్ది చెప్పడంతో అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి ఒకే కారులో ప్రచారానికి బయలుదేరారు.