కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

| Edited By:

Apr 12, 2019 | 11:27 AM

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందవరం హలహర్వి దగ్గర ఆగివున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది కారు. ఈ దుర్గటనలో ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారు ఎమ్మిగనూరుకు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Follow us on

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందవరం హలహర్వి దగ్గర ఆగివున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది కారు. ఈ దుర్గటనలో ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారు ఎమ్మిగనూరుకు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.