మేజర్ యాక్సిడెంట్: ఐదుగురు సజీవ దహనం

| Edited By: Anil kumar poka

Sep 14, 2019 | 10:36 AM

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం మండలం వద్ద.. కారు అదుపు తప్పడంతో.. మంటలు చెలరేగాయి. దీంతో ఐదుగురు సజీవదహనమయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. బాధితులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుది. మృతులంతా తిరుపతికి చెందినవారిగా గుర్తించారు. అయితే.. కారులో ఎంతమంది ఉన్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

మేజర్ యాక్సిడెంట్: ఐదుగురు సజీవ దహనం
Follow us on

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం మండలం వద్ద.. కారు అదుపు తప్పడంతో.. మంటలు చెలరేగాయి. దీంతో ఐదుగురు సజీవదహనమయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. బాధితులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుది. మృతులంతా తిరుపతికి చెందినవారిగా గుర్తించారు. అయితే.. కారులో ఎంతమంది ఉన్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.