గోదావరికి మళ్లీ వరద సూచనలు..!

| Edited By:

Aug 20, 2019 | 12:55 PM

గోదావరికి మళ్లీ వరద సూచనలు చేసిన ఆర్జీజీఎస్ అధికారులు. ఈ రోజు నుండి మూడు రోజుల పాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు. శబరి, ఇంద్రావతి, దిగువ గోదావరి పరీవాహక ప్రాంతాల్లో.. 22వ తేదీ వరకు భారీ వర్షాలు కురిస్తాయని తెలిపిన ఆర్జీజీఎస్ అధికారులు. దీంతో.. గోదావరికి భారీగా వరద నీరు వచ్చే అవకాశాలున్నట్లు చెప్పారు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్జీజీఎస్ శాఖ సూచించింది.

గోదావరికి మళ్లీ వరద సూచనలు..!
Rain Alert
Follow us on

గోదావరికి మళ్లీ వరద సూచనలు చేసిన ఆర్జీజీఎస్ అధికారులు. ఈ రోజు నుండి మూడు రోజుల పాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు. శబరి, ఇంద్రావతి, దిగువ గోదావరి పరీవాహక ప్రాంతాల్లో.. 22వ తేదీ వరకు భారీ వర్షాలు కురిస్తాయని తెలిపిన ఆర్జీజీఎస్ అధికారులు. దీంతో.. గోదావరికి భారీగా వరద నీరు వచ్చే అవకాశాలున్నట్లు చెప్పారు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్జీజీఎస్ శాఖ సూచించింది.