మోదీ పని అయిపోయింది.. కొత్త ప్రధాని వస్తారన్న చంద్రబాబు

| Edited By:

May 10, 2019 | 7:47 PM

ప్రధాని మోదీపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. గత ఐదేళ్లలో మోదీ చేసిందేంటో చెప్పాలని అన్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ నేతలతో సమీక్ష సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టామన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయగలిగామన్నారు. ఓటమి నైరాశ్యంతోనే మోదీ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని… ఇందుకు రాజీవ్ గాంధీపై చేస్తున్న ఆరోపణలే నిదర్శనమని అన్నారు. టీడీపీతో పెట్టుకున్నప్పుడే మోదీ పతనం ప్రారంభమైందని చంద్రబాబు అన్నారు.

మోదీ పని అయిపోయింది.. కొత్త ప్రధాని వస్తారన్న చంద్రబాబు
Follow us on

ప్రధాని మోదీపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. గత ఐదేళ్లలో మోదీ చేసిందేంటో చెప్పాలని అన్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ నేతలతో సమీక్ష సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టామన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయగలిగామన్నారు. ఓటమి నైరాశ్యంతోనే మోదీ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని… ఇందుకు రాజీవ్ గాంధీపై చేస్తున్న ఆరోపణలే నిదర్శనమని అన్నారు. టీడీపీతో పెట్టుకున్నప్పుడే మోదీ పతనం ప్రారంభమైందని చంద్రబాబు అన్నారు.