ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీకి చేదు అనుభవం…

|

Jan 09, 2020 | 12:44 PM

రేణుగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీకి చేధు అనుభవం ఎదురైంది. చిత్తూరు జిల్లాలో ‘జగనన్న అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు సీఎం జగన్ రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో సీఎంకు స్వాగతం పలికేందుకు వైసీపీ నేత పృథ్వీ ఎస్వీబీసీ చైర్మన్ హోదాలో విమానాశ్రయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ అందుకు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది అభ్యంతరం తెలిపారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో పృథ్వీ హర్టయినట్టు తెలుస్తోంది.

ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీకి చేదు అనుభవం...
Follow us on

రేణుగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీకి చేధు అనుభవం ఎదురైంది. చిత్తూరు జిల్లాలో ‘జగనన్న అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు సీఎం జగన్ రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో సీఎంకు స్వాగతం పలికేందుకు వైసీపీ నేత పృథ్వీ ఎస్వీబీసీ చైర్మన్ హోదాలో విమానాశ్రయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ అందుకు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది అభ్యంతరం తెలిపారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో పృథ్వీ హర్టయినట్టు తెలుస్తోంది.