ఏసీబీ వలలో విద్యుత్ శాఖ ఏఈ, అటెండర్

| Edited By:

Mar 07, 2019 | 7:14 PM

గుంటూరు : లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో పడ్డారు ఇద్దరు విద్యుత్ శాఖ అధికారులు. గుంటూరు జిల్లాలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు, అటెండర్ మధులు కొత్త కనెక్షన్ కోసం ఓ వ్యక్తిని లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ వ్యక్తి ఏసీబీని సంప్రదించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ సదరు వ్యక్తి వద్ద నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

ఏసీబీ వలలో విద్యుత్ శాఖ ఏఈ, అటెండర్
Follow us on

గుంటూరు : లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో పడ్డారు ఇద్దరు విద్యుత్ శాఖ అధికారులు. గుంటూరు జిల్లాలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు, అటెండర్ మధులు కొత్త కనెక్షన్ కోసం ఓ వ్యక్తిని లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ వ్యక్తి ఏసీబీని సంప్రదించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ సదరు వ్యక్తి వద్ద నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.