బిడ్డ ప్రాణాలు తీసిన ఓ తల్లి

| Edited By:

Mar 08, 2019 | 11:44 AM

అనంతపురం జిల్లాలో ఓ తల్లి బిడ్డ ప్రాణాలు తీసింది. వజ్రకరూరు మండలం పీసీ చిన్న ప్యాపిలిలో సుమంగలమ్మ అనే మహిళ ముగ్గురు బిడ్డలను బావిలోకి తోసి తాను దూకింది. ఈ విషాద ఘటనలో రెండేళ్ల కూతురు నివేదిత చనిపోయింది. ఇద్దరు కొడుకులు చరణ్, విజ్ఞేష్ ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. సుమంగళమ్మ మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లుగా గ్రామస్తులు తెలిపారు. బావిలోంచి బయటపడి కేకలు వేడయడంతో స్థానికులు ఇద్దరు మగపిల్లల్ని కాపాడి అనంతపురం ఆసుపత్రికి తరలించారు.

బిడ్డ ప్రాణాలు తీసిన ఓ తల్లి
Follow us on

అనంతపురం జిల్లాలో ఓ తల్లి బిడ్డ ప్రాణాలు తీసింది. వజ్రకరూరు మండలం పీసీ చిన్న ప్యాపిలిలో సుమంగలమ్మ అనే మహిళ ముగ్గురు బిడ్డలను బావిలోకి తోసి తాను దూకింది. ఈ విషాద ఘటనలో రెండేళ్ల కూతురు నివేదిత చనిపోయింది. ఇద్దరు కొడుకులు చరణ్, విజ్ఞేష్ ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. సుమంగళమ్మ మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లుగా గ్రామస్తులు తెలిపారు. బావిలోంచి బయటపడి కేకలు వేడయడంతో స్థానికులు ఇద్దరు మగపిల్లల్ని కాపాడి అనంతపురం ఆసుపత్రికి తరలించారు.