Agri Gold Scam: అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామం.. చైర్మన్ సహా ఇద్దరు ప్రమోటర్లను కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు..

అగ్రిగోల్డ్ చీటింగ్ కేసులో అరెస్టైన ఆ సంస్థకు చెందిన ముగ్గురు ప్రతినిథులను ఈడీ తన కస్టడీలోకి తీసుకుంది. నేటి నుంచి జనవరి 5వ తేదీ..

Agri Gold Scam: అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామం.. చైర్మన్ సహా ఇద్దరు ప్రమోటర్లను కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు..
Follow us

|

Updated on: Dec 29, 2020 | 4:45 PM

Agri Gold Scam: అగ్రిగోల్డ్ చీటింగ్ కేసులో అరెస్టైన ఆ సంస్థకు చెందిన ముగ్గురు ప్రతినిథులను ఈడీ తన కస్టడీలోకి తీసుకుంది. నేటి నుంచి జనవరి 5వ తేదీ వరకు వీరిని విచారించేందుకు కోర్టు అనుమతించింది. దాంతో ఈడీ అధికారులు ఇవాళ చంచల్ గూడ జైలు నుండి అగ్రిగోల్డ్ ప్రతినిధులు ముగ్గురిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. నేటి నుంచి జనవరి 5వ తేదీ వరకు వీరిని ఈడీ అధికారులు విచారించనున్నారు. కాగా, అగ్రిగోల్డ్ స్కామ్‌లో ఆ సంస్థ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, ప్రమోటర్లు ఏవీ శేషు నారాయణ రావు, హేమ సుందర వరప్రసాద్‌ను ఇటీవల ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

కాగా, రూ.4,109 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలోని ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రూ.942.96 కోట్ల సొమ్మును ఇతర కంపెనీలకు తరలించినట్లు గుర్తించారు. 7 రాష్ట్రాల్లో 32 లక్షల డిపాజిట్ల ద్వారా రూ.6,380 కోట్లను అగ్రిగోల్డ్ సేకరించింది. మనీలాండరింగ్‌పై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది.

Also read:

varun tej corona positive : మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం.. వరుణ్ తేజ్ కు పాజిటివ్

Cp waring to drunk and drivers: తాగి వాహనం నడుపుతున్నారా.? అయితే మీరు తీవ్రవాదే.. ఈ మాట అంటోంది ఎవరో కాదు.

Latest Articles
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి